జగన్ కు మద్దతుగా గోరంట్లలో


అనంతపురం జిల్లా గోరంట్ల మండల కేంద్రంలో వైఎస్సార్‌ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరవధిక దీక్షకు మద్దతుగా పార్టీ జిల్లా నేతలు, కార్యకర్తలు గురువారం దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షా శిబిరంలో వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు మాలగుంట్ల శంకరనారాయణ తదితర నేతలు పాల్గొన్నారు.

 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top