వడదెబ్బకు మరో వ్యక్తి మృతి


గుంటూరు(ఎడ్లపాడు): వడదెబ్బకు ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఈ ఘటన శుక్రవారం ఉదయం గుంటూరు జిల్లా ఎడ్లపాడు మండలంలో చోటుచేసుకుంది. మండలంలోని జక్కాపురం గ్రామానికి చెందిన ముద్దు శివరామకృష్ణయ్య(70) ఇంటి వసరాలో నిద్రిస్తుండగా వడగాలుల తీవ్రతకు మృతి చెందాడు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top