సెల్ టవర్ల నిర్మాణాలపై ఆందోళన.. లాఠీచార్జ్


ప్రకాశం(ఒంగోలు): ప్రకాశం జిల్లాలోని కందుకూరు మండలం బండపాలెంలో  అధికారులు 14,15 వార్డుల్లో సెల్ టవర్ల నిర్మాణాలను చేపట్టిన నేపథ్యంలో అక్కడి స్థానికులు వారిని అడ్డుకుని ఆందోళనకు వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు స్థానికులు అడ్డుకునేందుకు యత్నించారు.  ఈ నేపథ్యంలో స్థానికులకు, పోలీసులకు మధ్య తోపులాట జరిగింది. దాంతో పోలీసులు స్వల్ప లాఠీచార్జ్ చేసి పలువురిని అరెస్ట్ చేశారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top