రాజధాని నవ నగరాల విస్తీర్ణంలో భారీ మార్పు!


సాక్షి, అమరావతి: రాజధానిలో ప్రతిపాదిస్తున్న నవ నగరాల విస్తీర్ణంలో భారీ మార్పు చోటుచేసుకుంది. గతంలో 17,708 ఎకరాల్లో ఈ నగరాలను నిర్మించాలని ప్రతిపాదించగా తాజాగా దాన్ని 53,647 ఎకరాలకు పెంచారు.



రాజధానిలో పర్యావరణ ప్రభావ అంచనా సర్వే నివేదికలో ఈ విషయాన్ని పొందుపరచగా, సమాచార, పౌర సంబంధాల శాఖ సైతం శనివారం ఈ వివరాలను విడుదల చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top