700 బస్తాల బియ్యం పట్టివేత


ఒంగోలు: ప్రకాశం జిల్లాలో విజిలైన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. కొరిసపాడు మండలం బొడ్డువానిపాలెంలోని బుధవారం బాలాజీ రైస్ మిల్లులో అధికారులు తనిఖీలు చేశారు.  ఈ దాడుల్లో అక్రమంగా నిల్వ ఉంచిన 700 బస్తాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. దీనికి సంబంధించి మిల్లు యజమానిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top