ఆర్టీపీపీలో 6వ యూనిట్‌ ప్రారంభం


కడప: రాయలసీమ థర్మల్‌ ప్లాంట్‌లో నూతనంగా నిర్మించిన 6వ యూనిట్‌లో గురువారం నుంచి విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. ఇప్పటికే 1,050 మెగావాట్ల ఉత్పత్తి జరుగుతుండగా.. ఇప్పుడు 6 వ యూనిట్‌ కూడా అందుబాటులోకి రావడంతో.. మరో 600 మెగావాట్ల ఉత్పత్తి జరగనుంది. 6వ యూనిట్‌కు గతంలో మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి హయంలోనే నిధదులు మంజూరు కాగా ఇప్పుడు విద్యుదుత్పత్తి ప్రారంభమైంది. 


 6th unit starts in rayalaseema power plant


Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top