ఐదుగురు మావోల అరెస్టు
విజయనగరం: చత్తీస్ఘడ్లో భారీగా మావోయిస్టులు అరెస్టు అయ్యారు. సుకుమా జిల్లా థొంగా పాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఐదుగురు మావోయిస్టులను పోలీసులు శనివారం అరెస్టుచేశారు. అరెస్టయిన వారిలో ఇద్దరు ఛత్తీస్ఘడ్కు చెందిన వారు కాగా, మిగిలిన ముగ్గురు మల్కాన్ గిరికి చెందినవారిగా గుర్తించారు.