350 కిలోల గంజాయి పట్టివేత


విశాఖ: విశాఖ జిల్లా లో అక్రమంగా తరలిస్తున్న గంజాయి ని పోలీసులు స్వాధీనం చేస్తున్నారు. జిల్లాలోని మాకవరంపాలెం మండలంలో బుచ్చన్న పాలెం లో మంగళవారం ఉదయం తనిఖీలు చేపట్టిన పోలీసులకు 350 కిలలో గంజాయి పట్టుబడింది. ఈ సంఘటనకు సంబంధించి ఇద్దరిని అరెస్టు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top