భోజనం వికటించి విద్యార్ధులకు అస్వస్థత


మొగల్‌రాజ్‌పురం (విజయవాడ): నగరంలోని జమ్మిచెట్టు ప్రాంతంలో ఉన్న బియస్‌ఆర్ ప్రభుత్వ పాఠశాలలో మధ్యాహ్న భోజనం వికటించి 32 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. విద్యార్థులను వెంటనే స్థానిక ఆసుత్రికి తరలించారు. విషయం తెలుకున్న మండల చీఫ్ మెడికల్ అఫీసర్ గోపినాయక్ , ప్రిన్సిపల్ ఆసుపత్రికి చేరుకుని విచారణ చేపడుతున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top