బొలెరో బోల్తా.. విద్యార్థులకు గాయాలు


నర్సీపట్నం: విశాఖపట్నం జిల్లా నర్సీపట్నం మండలం తురుబాల గడ్డ శనివారం మధ్యాహ్నాం ఓ బొలెరో వాహనం బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులకు తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని విశాఖ కేజీహెచ్ కు తరలించారు. పట్టణంలోని డీఎంకే కళాశాలకు  చెందిన 20 మంది విద్యార్థులు బొలెరో వాహనంలో లంబసింగి పర్యాటక ప్రాంతానికి వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. 

 
Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top