గుంటూరు జిల్లాలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్
గుంటూరు: గుంటూరు జిల్లాలో ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. పెదకాకాని మండలం అగతవరుపాడులో ఈ సంఘటన జరిగింది. తన మామే కిడ్నాప్ చేశాడంటూ పిల్లల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.
గుంటూరు: గుంటూరు జిల్లాలో ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. పెదకాకాని మండలం అగతవరుపాడులో ఈ సంఘటన జరిగింది. తన మామే కిడ్నాప్ చేశాడంటూ పిల్లల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.