గుంటూరు జిల్లాలో ఇద్దరు చిన్నారుల కిడ్నాప్


గుంటూరు: గుంటూరు జిల్లాలో ఇద్దరు చిన్నారులను కిడ్నాప్ చేయడం కలకలం సృష్టించింది. పెదకాకాని మండలం అగతవరుపాడులో ఈ సంఘటన జరిగింది.  తన మామే కిడ్నాప్ చేశాడంటూ పిల్లల తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top