ఆర్టీసీ బస్సు, ఆయిల్ ట్యాంకర్ ఢీ


చంద్రగిరి: చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం బోడెంబాయి వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. ఆర్టీసీ బస్సును ఆయిల్ ట్యాంకర్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గాయపడిన వారిని రుయా ఆస్పత్రికి తరలించారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top