కోడిపందాలపై పోలీసుల రైడ్, 12మంది అరెస్ట్


గుంటూరు:  జిల్లాలోని తాడేపల్లి మండలం కుంచిపల్లిలో శనివారం కోడిపందాలపై పోలీసులు దాడులు జరిపారు.  కోడిపందాల్లో పాల్గొన్న 12 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి  32వేల నగదు, 5 బైక్ లు, 2 కోళ్లను  స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సివుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top