అగ్నిప్రమాదంలో పది గొర్రెలు మృతి


మహానంది: కర్నూలు జిల్లా మహానంది మండలం గొల్లవరం గ్రామంలో బుధవారం ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో రెండు గుడిశెలు దగ్ధం అయ్యాయి. అక్కడే ఉన్న పది గొర్రెలు మృతి చెందాయి. ఘటనలో సుమారు రూ.2 లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని సమాచారం. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top