అండర్ బ్రిడ్జ్ ను ఢీకొన్నట్రావెల్స్ బస్సు


నెల్లూరు(కావలి): ఓ ట్రావెట్ బస్సు అండర్ బ్రిడ్జ్ ను ఢీకొనడంతో 10 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన నెల్లూరు జిల్లాలో చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి నెల్లూరు వెళ్తున్న కోమిట్ల ట్రావెల్స్ బస్సు జిల్లాలోని కావలి వద్ద ఎన్‌హెచ్5 పై నిర్మాణంలో ఉన్న అండర్ బ్రిడ్జిని ఢీకొట్టింది. ఈ ఘటనలో 10 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని హుటాహుటిన వేరే బస్సులో నెల్లూరుకు తరలించారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top